
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.. స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నాయబ్ రసూల్ గారు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ లాక్కోజు సింహాచలం గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్ర కోశాధికారి శ్రీ తామర పల్లి మోహనరావు గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంబికపతి గారు ,అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీ రెడ్డిబాబు గారు , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు, బృందం కలవడం జరిగినది. పీలేరు కార్పెంటర్స్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యపై వారితో మాట్లాడటం జరిగింది. శ్రీ లోకేష్ గారు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. అలాగే ప్రస్తుతం మన కార్పెంటర్స్ పడుతున్న సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పడం జరిగినది. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు మన రాష్ట్ర కార్పెంటర్స్ తరపున చెప్పుకుంటూ