State Carpenters Workers Union

ఎంపీ గారికి సత్కారం

పీలేరు మండల కార్పెంటర్స్ కాలనీ స్థలం రావడానికి ప్రధాన కారకులు అయినా ఎంపీ శ్రీ మిదున్ రెడ్డి కి రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , పీలేరు మండల అధ్యక్షులు శ్రీ రెడ్డిబాబు గారు , ప్రధాన కార్యదర్శి శ్రీ అంబికాపతి గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి  గారు  పీలేరు మండల కార్పెంటర్స్ అందరూ మర్యాదపూర్వకంగా  కలిసి ఓ చిన్న సన్మానం చేయడం జరిగినది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top